11, జనవరి 2010, సోమవారం

తెలంగాణా ప్రతిజ్ఞ......







మన తెలంగాణా మాకు వచ్చాక మనం  చేసే ప్రతిజ్ఞ 
భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.

జై తెలంగాణా....జై జై తెలంగాణా......
జై హింద్...

1 కామెంట్‌:


Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger